నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?
నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది? జయ–విజయుల శాపవృత్తాంతం జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ […]
నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? Read More »










