విష్ణు అవతారాలు

Parasurama Avataram

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు […]

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? Read More »

jaya vijaya story in telugu

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో ద్వారపాలకులు జయ–విజయులు పరమ విష్ణుభక్తులు. ఈ కథ భాగవత పురాణంలో వివరించబడింది. వారు నిరంతరం శ్రీహరి సన్నిధిలో ఉండి ఆయనను సేవించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చే వారిని పరీక్షించి, అనుమతి ఉన్నవారినే లోపలికి పంపేవారు. ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. వీరు అపారమైన యోగశక్తితో సమస్త లోకాలలో సంచరించే మహర్షులు. ఎల్లప్పుడూ ఐదేళ్ల బాలుర రూపంలో కనిపించే వరం

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

Scroll to Top