విష్ణు అవతారాలు

విష్ణు అవతారాలు

Parasurama Avataram

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు […]

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? Read More »

వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు – విష్ణువుకు బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారు? జయవిజయుల మూడు జన్మల పురాణ కథ.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు ఉండే ప్రదేశానికి ఇరువైపులా కాపలాగా ఉండే సేవకులే జయ, విజయులు. వీరు స్వామివారికి పరమ భక్తులు. ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే ఉంటూ సేవలు చేసేవాళ్లు. విష్ణుమూర్తిని చూడటానికి వచ్చే వాళ్లను గమనించి, లోపలికి పంపడమే వీరి పని. మహర్షుల రాక: ఒకరోజు బ్రహ్మదేవుని కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు మహర్షులు వైకుంఠానికి వచ్చారు. వీరు ఎంతో గొప్ప తపస్సు చేసినవారు.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

Scroll to Top