హిందూ పురాణాలు

Narakasura Vadha - Lord Krishna and Satyabhama defeating demon Narakasura"

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా?

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి.నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? చీకట్లను పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ […]

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? Read More »

The 14 Lokas in Hindu mythology, including the seven higher worlds and seven lower realms, representing the cosmic structure of the universe

14 లోకాల రహస్యం

14 లోకాల రహస్యం కమలంపై సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కమలానికి ఉండే కాడలాగా 14 లోకాలు ఉంటాయి. పరమపురుషుడు ఒక బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి 14 లోకాలను తీర్చిదిద్దాడు. ఈ లోకాలలో పైనున్న ఏడు లోకాలను విష్ణువుకు నడుము నుండి పైనున్న శరీరంగా, కిందనున్న ఏడు లోకాలను కింద శరీరంగా పరిగణిస్తారు. మొత్తం ఈ 14 లోకాలు భగవంతుని శరీరమే.ఈ 14 లోకాలు ఏవి? ఆ లోకాల్లో ఎవరెవరు ఉంటారు? ఆ లోకాల ప్రధాన నగరాలు ఏవి?

14 లోకాల రహస్యం Read More »

kalki avataram in kaliyugam

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది ద్వారక నీటిలో మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచే కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. కలియుగంలో ధర్మం రోజు రోజుకీ క్షీణిస్తూ చివరకు ధర్మం అనే మాటే వినిపించని స్థితి వస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో చక్రం పట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది Read More »

Lord Vishnu Vishwaroopam, the divine universal form, showing countless deities and manifestations of creation

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరించబడింది.పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాలు మోహరించగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. శంఖాలు పూరించబడ్డాయి. పాండవ పక్షంలో కృష్ణుడు, అర్జునుడు తమ దేవదత్త శంఖాలను పూరించారు. దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. బాణ ప్రయోగ సమయం ఆసన్నమైంది. కౌరవులను చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణుడు అలాగే నిలిపాడు.

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ Read More »

Lord Vishnu taking the avatar of Sri Rama to defeat evil and restore dharma

రామావతారం ఎందుకు వచ్చింది.

రామావతారం ఎందుకు వచ్చింది. శ్రీరాముడు రావణ సంహారం కోసం భూమిపై అవతరించాడు అనేది మనకు తెలిసిందే. కానీ ఆయన అవతారానికి ముఖ్య ఉద్దేశం రావణ సంహారం మాత్రమే కాదు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి శ్రీరాముడు నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆయనను ఏ విధంగా, ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రబలం,

రామావతారం ఎందుకు వచ్చింది. Read More »

Dadheechi Maharshi donating bones to Lord Indra for Vajrayudham creation

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం పవిత్ర భారతదేశంలో ఎన్నో మహర్షులు అవతరించి, బ్రహ్మనిష్ఠులై లోకానికి ఉపకారం చేసే ఘనకార్యాలు నిర్వర్తించారు. యుగయుగాల భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. త్రికాలజ్ఞులైన మన మహర్షుల గురించిన విశేషాలు మన పురాణ ఇతిహాసాలలో విస్తారంగా కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మాన్ని ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు. అనేక ధర్మశాస్త్రాలను రచించి ప్రపంచానికి అందించారు. మహర్షులు చేసిన యాగాలు, వారు ధారపోసిన

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం Read More »

Narada Maharshi, a divine sage in Hinduism, known for his wisdom and devotion to Lord Vishnu, often depicted playing the veena.”

నారద మహర్షి విశిష్టత

నారద మహర్షి విశిష్టత వైశాఖ బహుళ పాడ్యమి – దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి వైశాఖ బహుళ పాడ్యమి నాడు దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి జరుపుకుంటారు. ఈ తిథినాడే ప్రపంచవ్యాప్తంగా నారద జయంతిని ఆచరిస్తారు. నారదుడు దేవర్షి, మహాజ్ఞాని, సంగీతకారుడు. ఆయన నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలియజేస్తుంటారు. అందువల్ల ఆయనను ఆదర్శ పాత్రికేయుడిగా భావిస్తారు. మంచి–చెడుల మధ్య జరిగే పోరాటంలో ఆయన ఎప్పుడూ

నారద మహర్షి విశిష్టత Read More »

Scroll to Top