పురాణాలు

great mothers in hindu mythology

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని […]

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు Read More »

gajendra moksham story in telugu

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం పోతన రచించిన భాగవతంలో గజేంద్రమోక్ష గాథ విపులంగా వివరించబడింది. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచిన తరువాత తామస మన్వంతరంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి భూలోకానికి అవతరించాడని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుని కథను విపులంగా చెప్పమని అడుగుతాడు. త్రికూట పర్వతం క్షీరసాగరంలో త్రికూటం అనే అద్భుతమైన పర్వతం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో త్రిభుజాకారంలో విస్తరించి ఉంటుంది. దానికి మూడు

గజేంద్ర మోక్షం Read More »

jaya vijaya story in telugu

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో ద్వారపాలకులు జయ–విజయులు పరమ విష్ణుభక్తులు. ఈ కథ భాగవత పురాణంలో వివరించబడింది. వారు నిరంతరం శ్రీహరి సన్నిధిలో ఉండి ఆయనను సేవించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చే వారిని పరీక్షించి, అనుమతి ఉన్నవారినే లోపలికి పంపేవారు. ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. వీరు అపారమైన యోగశక్తితో సమస్త లోకాలలో సంచరించే మహర్షులు. ఎల్లప్పుడూ ఐదేళ్ల బాలుర రూపంలో కనిపించే వరం

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

అష్టాదశ పురాణాల పేర్లు మరియు వివరాలు

18 పురాణాలో ఏముంది?

18 పురాణాలో ఏముంది? పురాణాలు హిందూ మత గ్రంథాలు. ఇవి వేదాలకు ఉపబృంహణాలుగా భావించబడతాయి. “పురాణం” అంటే పూర్వకాలంలో జరిగినది అనే అర్థం. అయితే ఇవి నిత్యనూతన సత్యాలను కూడా తెలియజేస్తాయి. అనంత విశ్వం గురించి విస్తృతమైన సమాచారం వీటిలో లభిస్తుంది. దేవాలయంలో చేసే పూజల నుంచి ఆకాశంలో జరిగే అద్భుతాల వరకు అనేక విషయాలకు ఇవే ఆధారం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే పురాణాలను సంకలనం చేశారు. పురాణాలు ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉద్భవించాయని భాగవతంలోని ద్వాదశ

18 పురాణాలో ఏముంది? Read More »

33 crores god names

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా?

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా? హిందూ ధర్మం ప్రకారం మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పబడుతుంది. యజుర్వేదం, అధర్వణవేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన ప్రాచీన శాస్త్రాలలో 33 విధాల దేవతల గురించి ప్రస్తావన ఉంది. హిందూ శాస్త్రాలే కాకుండా, బౌద్ధమత గ్రంథాలలో కూడా 33 దేవతల గురించి వివరణ లభిస్తుంది. ఇక్కడ “కోటి” అనే పదం సంఖ్యను మాత్రమే సూచించదు. సంస్కృతంలో “కోటి” అంటే విధము, వర్గము అనే అర్థాలూ ఉన్నాయి. కాబట్టి 33

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా? Read More »

క్షీర సాగర మథనం

క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది.

క్షీర సాగర మథనం Read More »

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి

కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్  అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే  రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి Read More »

మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell   గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల

Read More »

Scroll to Top