శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి
శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి అనేది శ్రీనివాసుడి చరణాలలో సంపూర్ణ శరణాగతి వ్యక్తం చేసే పవిత్ర స్తోత్రం. భక్తుడు తన అహంకారం, భయాలు, కష్టాలన్నింటినీ విడిచిపెట్టి “నీ శరణు నేనయ్యా” అనే భావంతో స్వామివారికి లొంగిపోవడం ఈ ప్రపత్తి యొక్క సారం. ఇది మన హృదయాన్ని శుద్ధి చేసి, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించే దివ్య మార్గం. ఈ ప్రపత్తి ప్రతివాది భయంకర అన్నన్ వారు రచించినది. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమను […]
శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి Read More »


