హిందూ పురాణ కథలు

Sabari offering berries to Lord Rama in Ramayana

రామాయణంలో శబరి భక్తి మహిమ

రామాయణంలో శబరి భక్తి మహిమ సంస్కృత రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. కానీ అసలు శబరి ఎవరు? రాముని కోసం ఎందుకు జీవితాంతం ఎదురుచూసింది? శ్రీరాముడు దర్శించాక శబరి ఏమైంది? శబరి ఆశ్రమంలో శ్రీరాముడు ఏమి కోరుకున్నాడు? ఈ వివరాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 72వ సర్గలో రాక్షసుడైన కబంధుడు రామలక్ష్మణుల చేతిలో హతమై జ్ఞానోదయం పొంది శాపవిమోచనం పొందిన […]

రామాయణంలో శబరి భక్తి మహిమ Read More »

Rama's Anger at Lord Sea in the Ramayanam

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం రావణ సంహారం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలియని వారు ఉండరు. సత్యం పలికేవాడు, పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలవాడు, సౌమ్యుడు, మితభాషి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పేర్కొంటారు. కానీ అంతటి శ్రీరామునికి అమితమైన, భయంకరమైన ఆగ్రహం కలిగించిన సంఘటన ఒకటి రామాయణంలో యుద్ధకాండలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం. శ్రీమద్రామాయణంలో యుద్ధకాండ 19వ సర్గలో రాముడు మరియు

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం Read More »

Lord Krishna and the Shamanthakamani story, where the divine jewel is sought after, showcasing the importance of truth and justice in Hindu mythology.

శమంతకమణి కథ

శమంతకమణి కథ ప్రతి సంవత్సరం మనం జరుపుకునే వినాయక చవితి సందర్భంగా శమంతకమణి కథను తెలుసుకుందాం. ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్తే సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్లడం, అక్కడి నుంచి జాంబవంతుని చేతుల మీదుగా శ్రీకృష్ణుడి వద్దకు చేరడం, ఆ తరువాత సత్రాజిత్తుకు ఇచ్చి నీలాపనిందల నుండి విముక్తి పొందడం వరకు చాలామందికి తెలుసు. కానీ అసలు శమంతకమణి తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. విష్ణు పురాణంలో

శమంతకమణి కథ Read More »

Parasurama Avataram

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు. కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు? Read More »

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం భవిష్యోత్తర పురాణం 11 వ అధ్యాయంలో చెప్పబడిన, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు -పద్మావతీ దేవిల వివాహం ఎంత వైభవంగా జరిగిందో, దేవతలందరూ పెళ్లి పెద్దలుగా మారి, వారి వివాహం ఎలా జరిపించారో చూద్దాం. ముందుగా ఈ కళ్యాణానికి కాస్త ముందు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణావతారం తరువాత, ప్రముఖ ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి యజ్ఞ ఫలాన్ని ఎవరికి

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం Read More »

భక్త కన్నప్ప శివుడికి కళ్లను అర్పిస్తున్న దృశ్యం

భక్త కన్నప్ప పూర్తి కథ

భక్త కన్నప్ప పూర్తి కథ పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిని నాయనార్లు అంటారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బోయవాడు. మరి ఒక బోయవాడికి అంతటి భక్తి ఎలా అబ్బింది? తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, భక్త కన్నప్పగా మారిన వైనం మొదలైన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఇప్పటి శ్రీకాళహస్తి పట్టణం ఉన్న అప్పటి ‘పొత్తపినాడు’

భక్త కన్నప్ప పూర్తి కథ Read More »

Scroll to Top