భాగవతం కథలు

భాగవతం కథలు

Narasimha Avataram - Vishnu's half-lion, half-man incarnation

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది? జయ–విజయుల శాపవృత్తాంతం జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ […]

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? Read More »

gajendra moksham story in telugu

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం పోతన రచించిన భాగవతంలో గజేంద్రమోక్ష గాథ విపులంగా వివరించబడింది. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచిన తరువాత తామస మన్వంతరంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి భూలోకానికి అవతరించాడని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుని కథను విపులంగా చెప్పమని అడుగుతాడు. త్రికూట పర్వతం క్షీరసాగరంలో త్రికూటం అనే అద్భుతమైన పర్వతం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో త్రిభుజాకారంలో విస్తరించి ఉంటుంది. దానికి మూడు

గజేంద్ర మోక్షం Read More »

Scroll to Top