శ్రావణ మాస మహాత్మ్యం – 20 వ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – 20 వ అధ్యాయం ఈశ్వరుడు సనత్కుమారునితో “ఓ సనత్కుమారా! త్రయోదశి నాడు ఆచరించవలసిన వ్రత విధానాన్ని, దానికి సంబంధించిన కథను విను. ఈ త్రయోదశీ వ్రతంలో తగిన ఉపచారాలతో మన్మథుని పూజించాలి. మారేడు, మాలతీ, తామర, అశోక, మల్లె మొదలైన సుగంధభరిత పుష్పాలతో, లేత చిగుళ్లతో, కోరికలను వృద్ధి చేసే పుష్పాలతో మన్మథుని అర్చించాలి. అనంతరం నైవేద్యం సమర్పించి తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలంలో పోకచెక్క, జాజికాయ, జాజిపత్రి, లవంగం, యాలకులు, […]
శ్రావణ మాస మహాత్మ్యం – 20 వ అధ్యాయం Read More »










