శ్రావణ మాస మహాత్మ్యం – 23 వ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – 23 వ అధ్యాయం ఈశ్వరుడు సనత్కుమారునికి కృష్ణాష్టమి వ్రతం గురించి ఇలా చెప్పాడు. శ్రావణ మాసంలో, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, అష్టమి రోజున, చంద్రుడు వృషభరాశిలో ఉన్న సమయంలో, అర్థరాత్రి వేళ దేవకీ-వసుదేవులకు కృష్ణుడు పుట్టాడు. అందుకే ఈ రోజు చాలా పుణ్యమైనదిగా చెప్తారు, ఈ రోజున ప్రత్యేకంగా పూజ చేయాలి అంటారు. అష్టమికి ముందు రోజు (సప్తమి) – పళ్ళు తోముకుని, తలస్నానం చేసి, పగలు కొంచెం తేలికగా భోజనం […]
శ్రావణ మాస మహాత్మ్యం – 23 వ అధ్యాయం Read More »



