వైశాఖ పురాణం 1వ అధ్యాయము
వైశాఖ పురాణం 1వ అధ్యాయము సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నారు: “మహర్షులారా! వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు, బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగాడు: ‘మహర్షీ! మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే […]
వైశాఖ పురాణం 1వ అధ్యాయము Read More »











