శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం “కౌసల్యా సుప్రజా రామ పుర్వా సంధ్యా ప్రవర్తతే…” అనే మధురమైన పదాలతో ప్రారంభమయ్యే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం అనేది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉదయం మేల్కొలిపే పవిత్ర స్తోత్రం. ప్రతి రోజూ ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో ఆలయంలో ఈ సుప్రభాతం గంభీరంగా వినిపిస్తూ, భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది. ఈ సుప్రభాతం మహానుభావుడైన ప్రతివాది భయంకర అన్నన్ (Prativadi Bhayankaram Annan) గారు 15వ శతాబ్దంలో రచించారు. ఇది నాలుగు భాగాలుగా […]










