పురాణాలు

Subrahmanya Vratham ritual for men seeking a quick marriage, offering prayers to Lord Subrahmanya for blessings of love and marriage

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి భారతీయ సంస్కృతికి స్త్రీల కల్యాణ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం ఉన్నట్టే మగవారికి శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం అద్భుతమైన పరిష్కారం. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణములు చూసిన, చదివిన, విన్న వారికి వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాక సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లికాని వారికి […]

అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి Read More »

Lord Vishnu taking the avatar of Sri Rama to defeat evil and restore dharma

రామావతారం ఎందుకు వచ్చింది.

రామావతారం ఎందుకు వచ్చింది. శ్రీరాముడు రావణ సంహారం కోసం భూమిపై అవతరించాడు అనేది మనకు తెలిసిందే. కానీ ఆయన అవతారానికి ముఖ్య ఉద్దేశం రావణ సంహారం మాత్రమే కాదు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి శ్రీరాముడు నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆయనను ఏ విధంగా, ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రబలం,

రామావతారం ఎందుకు వచ్చింది. Read More »

Eka Sloka Ramayanam - A condensed verse summarizing the entire Ramayana in one verse."

ఏకశ్లోక రామాయణం

ఏకశ్లోక రామాయణం ఏకశ్లోక రామాయణం అంటే “ఒకే శ్లోకంలో రామాయణం”. వాల్మీకి రామాయణంలో 24000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం పఠించడం వల్ల అపారమైన ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఏక స్లోకి రామాయణం పఠించడం వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. రామాయణం ఒక్క శ్లోకంలో! ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి

ఏకశ్లోక రామాయణం Read More »

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం భవిష్యోత్తర పురాణం 11 వ అధ్యాయంలో చెప్పబడిన, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు -పద్మావతీ దేవిల వివాహం ఎంత వైభవంగా జరిగిందో, దేవతలందరూ పెళ్లి పెద్దలుగా మారి, వారి వివాహం ఎలా జరిపించారో చూద్దాం. ముందుగా ఈ కళ్యాణానికి కాస్త ముందు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణావతారం తరువాత, ప్రముఖ ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి యజ్ఞ ఫలాన్ని ఎవరికి

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం Read More »

భక్త కన్నప్ప శివుడికి కళ్లను అర్పిస్తున్న దృశ్యం

భక్త కన్నప్ప పూర్తి కథ

భక్త కన్నప్ప పూర్తి కథ పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిని నాయనార్లు అంటారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బోయవాడు. మరి ఒక బోయవాడికి అంతటి భక్తి ఎలా అబ్బింది? తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, భక్త కన్నప్పగా మారిన వైనం మొదలైన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఇప్పటి శ్రీకాళహస్తి పట్టణం ఉన్న అప్పటి ‘పొత్తపినాడు’

భక్త కన్నప్ప పూర్తి కథ Read More »

Godha Ranganatha Kalyanam - Thiruppavai festival celebration

గోదాదేవి చరిత్ర

గోదాదేవి చరిత్ర అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. గోదాదేవిని కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్తమాల్యద అని కూడా పిలుస్తారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆ స్వామిని ఎలా మెప్పించింది? ఏ వ్రతం ఆచరించింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి తులసివనంలో అయోనిజగా ప్రత్యక్షమైంది. శ్రీవిల్లిపుత్తూరుకు సంబంధించిన ఒక పురాణగాథ ఉంది. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని

గోదాదేవి చరిత్ర Read More »

Dadheechi Maharshi donating bones to Lord Indra for Vajrayudham creation

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం పవిత్ర భారతదేశంలో ఎన్నో మహర్షులు అవతరించి, బ్రహ్మనిష్ఠులై లోకానికి ఉపకారం చేసే ఘనకార్యాలు నిర్వర్తించారు. యుగయుగాల భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. త్రికాలజ్ఞులైన మన మహర్షుల గురించిన విశేషాలు మన పురాణ ఇతిహాసాలలో విస్తారంగా కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మాన్ని ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు. అనేక ధర్మశాస్త్రాలను రచించి ప్రపంచానికి అందించారు. మహర్షులు చేసిన యాగాలు, వారు ధారపోసిన

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం Read More »

Illustration of King Mandhata, the legendary ruler from the Ikshvaku dynasty, sitting on a grand throne with sages and courtiers around him."

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత మాంధాత మాంధాత సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీరామునికి పూర్వకాలానికి చెందినవాడని హిందూ విశ్వాసం. ఋగ్వేదంలోని ఒక సూక్తం ప్రకారం, ఈయన సమస్త భూమండలాన్ని జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులు తల్లి గర్భంలో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి గర్భంలో నుంచే జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? మాంధాత తండ్రి యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జననం తరువాత ఏమి

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత Read More »

శరన్నవరాత్రుల్లో పూజించే నవదుర్గల తొమ్మిది రూపాలు

నవ దుర్గల విశిష్టత

నవ దుర్గల విశిష్టత నవదుర్గ హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుల అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ

నవ దుర్గల విశిష్టత Read More »

Narasimha Avataram - Vishnu's half-lion, half-man incarnation

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది? జయ–విజయుల శాపవృత్తాంతం జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? Read More »

Scroll to Top