పురాణ కథలు

పురాణ కథలు

Sravana Masa Mahatmyam Chapter 1 Lord Shiva Upadesam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – మొదటి అధ్యాయం కథ

శ్రావణ మాస మహాత్మ్యం – మొదటి అధ్యాయం నైమిశారణ్యంలో పవిత్రమైన వాతావరణం. శౌనకాది మహామునులంతా సమావేశమై ఉన్నారు. ఎన్నో పురాణ రహస్యాలు తెలిసిన, సాక్షాత్తూ ఆ వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షిని వారు ఎంతో భక్తితో ఒక ప్రశ్న అడిగారు. “ఓ సూత మహామునీ! మీ ద్వారా మేము ఇప్పటికే ఎన్నో పురాణ కథలు, విశేషాలు విన్నాము. అయినా సరే, మాకు ఇంకా వినాలనే కోరిక ఏమాత్రం తీరలేదు. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు వచ్చే ‘కార్తీక […]

శ్రావణ మాస మహాత్మ్యం – మొదటి అధ్యాయం కథ Read More »

పురాణ కథలు - తెలుగు పురాణ కథలు మరియు ఆధ్యాత్మిక కథల సమాహారం

పురాణ కథలు తెలుగులో

పురాణ కథలు (Puran Kathalu) – తెలుగు పురాణ కథల సమాహారం పురాణ కథలు సనాతన ధర్మంలోని గొప్ప విలువలు, భక్తి, ధర్మం, నీతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభమైన కథల రూపంలో పరిచయం చేస్తాయి. ఈ పేజీలో శివ పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, భాగవత పురాణం వంటి వివిధ పురాణాల నుండి ఎంపిక చేసిన తెలుగు పురాణ కథలను ఒకే చోట చదవవచ్చు. ప్రతి కథలో దాగి ఉన్న ధర్మబోధ, నీతి, భక్తి

పురాణ కథలు తెలుగులో Read More »

Illustration of King Mandhata, the legendary ruler from the Ikshvaku dynasty, sitting on a grand throne with sages and courtiers around him."

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత మాంధాత మాంధాత సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీరామునికి పూర్వకాలానికి చెందినవాడని హిందూ విశ్వాసం. ఋగ్వేదంలోని ఒక సూక్తం ప్రకారం, ఈయన సమస్త భూమండలాన్ని జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులు తల్లి గర్భంలో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి గర్భంలో నుంచే జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? మాంధాత తండ్రి యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జననం తరువాత ఏమి

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత Read More »

క్షీరసాగర మథనం సందర్భంగా దేవతలు, అసురులు వాసుకి నాగును తాడుగా ఉపయోగించి మందర పర్వతాన్ని మథిస్తున్న దృశ్యం. కూర్మావతారంలో శ్రీమహావిష్ణువు పర్వతానికి ఆధారంగా ఉన్న పురాణ ఘట్టం.

క్షీరసాగర మథనం – పురాణాల్లోనే అత్యంత గొప్ప సంఘటన!

క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది.

క్షీరసాగర మథనం – పురాణాల్లోనే అత్యంత గొప్ప సంఘటన! Read More »

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ కాకభూశుండి అనేక కల్పాలను చూసిన అమర ఋషి కథను వివరిస్తున్న చిత్రం.

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి

పురాణాలలోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్  అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే  రచింపబడిన ఒక పురాణ

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి Read More »

Scroll to Top