రామాయణం

రామాయణం

Sabari offering berries to Lord Rama in Ramayana

రామాయణంలో శబరి భక్తి మహిమ

రామాయణంలో శబరి భక్తి మహిమ సంస్కృత రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. కానీ అసలు శబరి ఎవరు? రాముని కోసం ఎందుకు జీవితాంతం ఎదురుచూసింది? శ్రీరాముడు దర్శించాక శబరి ఏమైంది? శబరి ఆశ్రమంలో శ్రీరాముడు ఏమి కోరుకున్నాడు? ఈ వివరాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 72వ సర్గలో రాక్షసుడైన కబంధుడు రామలక్ష్మణుల చేతిలో హతమై జ్ఞానోదయం పొంది శాపవిమోచనం పొందిన […]

రామాయణంలో శబరి భక్తి మహిమ Read More »

Rama's Anger at Lord Sea in the Ramayanam

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం రావణ సంహారం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలియని వారు ఉండరు. సత్యం పలికేవాడు, పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలవాడు, సౌమ్యుడు, మితభాషి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పేర్కొంటారు. కానీ అంతటి శ్రీరామునికి అమితమైన, భయంకరమైన ఆగ్రహం కలిగించిన సంఘటన ఒకటి రామాయణంలో యుద్ధకాండలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం. శ్రీమద్రామాయణంలో యుద్ధకాండ 19వ సర్గలో రాముడు మరియు

సముద్రునిపై శ్రీరాముడి ఆగ్రహం Read More »

"Lord Rama and the Vanaras building the Ramasetu bridge across the ocean, as described in Valmiki Ramayanam."

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు?

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రామాయణం అంటే రాముడు నడిచిన దారి అయోధ్య నుంచి లంకానగరం వరకు సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. ఆ యాత్రలో రాముడికి ఎంతోమంది తారసపడ్డారు. ఆ రూపంలో సంచరించిన అవతార పురుషుడికి సీతమ్మ జాడ తెలుసుకోవడం దగ్గర నుంచి రావణుడి చెర నుంచి ఆమెను విడిపించడం వరకు అడుగడుగునా వానరసేన రాముడికి తోడ్పడింది. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి పాత్రలే మనకు తెలుసు. కానీ మరో ముఖ్యమైన

5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? Read More »

Lord Vishnu taking the avatar of Sri Rama to defeat evil and restore dharma

రామావతారం ఎందుకు వచ్చింది.

రామావతారం ఎందుకు వచ్చింది. శ్రీరాముడు రావణ సంహారం కోసం భూమిపై అవతరించాడు అనేది మనకు తెలిసిందే. కానీ ఆయన అవతారానికి ముఖ్య ఉద్దేశం రావణ సంహారం మాత్రమే కాదు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి శ్రీరాముడు నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆయనను ఏ విధంగా, ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రబలం,

రామావతారం ఎందుకు వచ్చింది. Read More »

Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన బాలరాముడి పాలబుగ్గలు ముద్దాడిన సౌభాగ్యనగరి అయోధ్య.• కౌసల్యాతనయుడి కౌశలాన్ని తొలితొలిగా చూసి పొంగిపోయింది అయోధ్య.• చందమామను అద్దంలో చూపిస్తూ, పాలబువ్వ తింటున్న రామచంద్రుడిని కళ్లప్పగించి చూసింది అయోధ్య.• అంతేనా, బుడిబుడి అడుగుల రాముడి పాదముద్రలు మోసి పరవశించింది; వడివడి పరుగుల రాముడి వాయువేగానికి ఊగిపోయింది.• మర్యాదకు మన్నననిచ్చే దశరథరాముణ్ని చూసి గర్వించింది.• సీతమ్మ తోడుగా వచ్చిన కల్యాణరాముడికి దిష్టి తీసింది.• తండ్రి మాటకై కాననాలకు ఏగిన రాఘవుణ్ని చూసి కన్నీరు మున్నీరుగా

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన Read More »

Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు?

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? జనకుడు జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీతమ్మకు తండ్రిగా ప్రసిద్ధుడు. యాజ్ఞవల్క్యుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందాడు. జనక మహారాజు మహాజ్ఞాని, రాజర్షి అని పేరు పొందాడు. రాచరికపు వ్యవహారాలు చూసుకుంటూ, గృహస్థుడిగా జీవితం కొనసాగిస్తూ కూడా ఆయన మనస్సు ఆత్మజ్ఞానంతో నిండి, నిత్యం భగవంతుని మీదే లగ్నమై ఉండేది. అసలు శివధనుస్సు జనక మహారాజు వద్దకు ఎలా వచ్చింది? రోజంతా రాజభోగాలను అనుభవిస్తూ, రాజ్యానికి సంబంధించిన

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? Read More »

Scroll to Top