పురాణాలు

భక్త కన్నప్ప శివుడికి కళ్లను అర్పిస్తున్న దృశ్యం

భక్త కన్నప్ప పూర్తి కథ

భక్త కన్నప్ప పూర్తి కథ పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిని నాయనార్లు అంటారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బోయవాడు. మరి ఒక బోయవాడికి అంతటి భక్తి ఎలా అబ్బింది? తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, భక్త కన్నప్పగా మారిన వైనం మొదలైన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఇప్పటి శ్రీకాళహస్తి పట్టణం ఉన్న అప్పటి ‘పొత్తపినాడు’ […]

భక్త కన్నప్ప పూర్తి కథ Read More »

Godha Ranganatha Kalyanam - Thiruppavai festival celebration

గోదాదేవి చరిత్ర

గోదాదేవి చరిత్ర అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. గోదాదేవిని కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్తమాల్యద అని కూడా పిలుస్తారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆ స్వామిని ఎలా మెప్పించింది? ఏ వ్రతం ఆచరించింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి తులసివనంలో అయోనిజగా ప్రత్యక్షమైంది. శ్రీవిల్లిపుత్తూరుకు సంబంధించిన ఒక పురాణగాథ ఉంది. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని

గోదాదేవి చరిత్ర Read More »

Dadheechi Maharshi donating bones to Lord Indra for Vajrayudham creation

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం పవిత్ర భారతదేశంలో ఎన్నో మహర్షులు అవతరించి, బ్రహ్మనిష్ఠులై లోకానికి ఉపకారం చేసే ఘనకార్యాలు నిర్వర్తించారు. యుగయుగాల భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. త్రికాలజ్ఞులైన మన మహర్షుల గురించిన విశేషాలు మన పురాణ ఇతిహాసాలలో విస్తారంగా కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మాన్ని ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు. అనేక ధర్మశాస్త్రాలను రచించి ప్రపంచానికి అందించారు. మహర్షులు చేసిన యాగాలు, వారు ధారపోసిన

విష్ణువుకే విశ్వరూపం చూపిన దధీచి – దేవతలను కాపాడిన త్యాగమూర్తి దధీచి త్యాగం Read More »

Illustration of King Mandhata, the legendary ruler from the Ikshvaku dynasty, sitting on a grand throne with sages and courtiers around him."

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత మాంధాత మాంధాత సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీరామునికి పూర్వకాలానికి చెందినవాడని హిందూ విశ్వాసం. ఋగ్వేదంలోని ఒక సూక్తం ప్రకారం, ఈయన సమస్త భూమండలాన్ని జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులు తల్లి గర్భంలో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి గర్భంలో నుంచే జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? మాంధాత తండ్రి యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జననం తరువాత ఏమి

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత Read More »

శరన్నవరాత్రుల్లో పూజించే నవదుర్గల తొమ్మిది రూపాలు

నవ దుర్గల విశిష్టత

నవ దుర్గల విశిష్టత నవదుర్గ హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుల అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ

నవ దుర్గల విశిష్టత Read More »

Narasimha Avataram - Vishnu's half-lion, half-man incarnation

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది? జయ–విజయుల శాపవృత్తాంతం జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? Read More »

వీణ ధరించిన నారద మహర్షి దివ్య రూపంతో నారదుడు కలహప్రియుడా మరియు నారద మహర్షి విశిష్టత తెలుగు వీడియో థంబ్‌నెయిల్

నారద మహర్షి విశిష్టత

నారద మహర్షి విశిష్టత వైశాఖ బహుళ పాడ్యమి – దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి వైశాఖ బహుళ పాడ్యమి నాడు దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి జరుపుకుంటారు. ఈ తిథినాడే ప్రపంచవ్యాప్తంగా నారద జయంతిని ఆచరిస్తారు. నారదుడు దేవర్షి, మహాజ్ఞాని, సంగీతకారుడు. ఆయన నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలియజేస్తుంటారు. అందువల్ల ఆయనను ఆదర్శ పాత్రికేయుడిగా భావిస్తారు. మంచి–చెడుల మధ్య జరిగే పోరాటంలో ఆయన ఎప్పుడూ

నారద మహర్షి విశిష్టత Read More »

Divine illustration of Manidweepa, the celestial abode of Goddess Lalita Devi as described in Manidweepa Varnana."

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన మణిద్వీపం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నివాసస్థలం. మణిద్వీపాన్ని శ్రీపురం, శ్రీనగరం అని కూడా అంటారు. వేదవ్యాసుడు దీనిని సుధాసముద్రం అనే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న దివ్య ద్వీపంగా వర్ణించాడు. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలకు అవతల ఉన్న సర్వలోకం. ఆ సర్వలోక పరిధిలో వేదజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. మణిద్వీపంలో ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా

మణిద్వీప వర్ణన Read More »

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు – పార్వతి దేవి, యశోదా, కౌసల్య, దేవకి, అంజనా దేవి వంటి మహానుభావ తల్లుల దివ్య చిత్రాలతో కూడిన YouTube థంబ్‌నెయిల్.

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు Read More »

గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని మొసలి నుంచి రక్షించేందుకు గరుడునిపై వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరిస్తున్న శ్రీమహావిష్ణువు.

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం

గజేంద్రమోక్షం – సంపూర్ణ శరణాగతికి పరమ నిదర్శనం శ్రీమద్భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధం రెండవ, మూడవ, నాల్గవ అధ్యాయాలలో వివరించబడిన గజేంద్రమోక్షం భక్తి, శరణాగతి, భగవదనుగ్రహ మహిమలను తెలియజేసే అత్యంత పవిత్రమైన ఘట్టాలలో ఒకటి. ఈ కథను శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించాడు. తామస మన్వంతరంలో భగవంతుడు తన భక్తుడైన గజేంద్రుని రక్షించి మోక్షాన్ని ప్రసాదించిన విధానాన్ని ఈ కథ వివరిస్తుంది. త్రికూట పర్వత వైభవం క్షీరసాగర మధ్యలో త్రికూటం అనే మహిమాన్వితమైన పర్వతం ఉండేది.

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం Read More »

Scroll to Top