వైశాఖ పురాణం 23 వ అధ్యాయము

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు మరియు కిరాతుడి కథను ఇలా కొనసాగించాడు. కిరాతుడు శంఖుడితో చాలా వినయంగా మాట్లాడుతూ.. మహానుభావా, నేను ఎంతో పాపిని, నీచమైన బోయ కులంలో పుట్టిన వాడిని, కానీ నీ దయ వల్ల నాలో ఈరోజు ఒక మంచి మార్పు వచ్చింది. సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ చెడు చేయదు కదా, అందుకే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు […]

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము Read More »