వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ, ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు.  పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన రెండు తప్పులు చేశాడు. “నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేది కదా, దాన్ని దానం చేయడం ఏంటి?” అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా […]

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము Read More »