వైశాఖ పురాణం 11వ అధ్యాయము
వైశాఖ పురాణం 11వ అధ్యాయము రతీదేవి దుఃఖము – దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అన్నారు: “మిథిలా నగర రాజు శ్రుతకీర్తి, శ్రుతదేవ మహామునితో “మునీశ్వరా! శివుడి కంటి మంటకు బూడిదైపోయిన ఆ మన్మథుడి అసలు జన్మ వృత్తాంతం ఏంటి? తను చేసిన ఏ కర్మ వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది?’ అని అడిగాడు. దానికి శ్రుతదేవుడు ఇలా జవాబిచ్చాడు. కుమారస్వామి జన్మవృత్తాంతం ఎంతో పవిత్రమైనది. ఇది వింటే పాపాలు పోతాయి, […]
వైశాఖ పురాణం 11వ అధ్యాయము Read More »



