వైశాఖ పురాణం 27వ అధ్యాయము
వైశాఖ పురాణం 27వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతదేవ మహాముని మాటలు విన్న శ్రుతకీర్తి మహారాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించారు. వైశాఖ మాసంలో వచ్చే ముప్పై తిథులూ చాలా పవిత్రమైనవేనని, అందులోనూ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యం కోట్లాది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమం, హరికథా శ్రవణం వెంటనే మోక్షాన్ని కలిగిస్తాయి. […]
వైశాఖ పురాణం 27వ అధ్యాయము Read More »


