వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు – విష్ణువుకు బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారు? జయవిజయుల మూడు జన్మల పురాణ కథ.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు ఉండే ప్రదేశానికి ఇరువైపులా కాపలాగా ఉండే సేవకులే జయ, విజయులు. వీరు స్వామివారికి పరమ భక్తులు. ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే ఉంటూ సేవలు చేసేవాళ్లు. విష్ణుమూర్తిని చూడటానికి వచ్చే వాళ్లను గమనించి, లోపలికి పంపడమే వీరి పని. మహర్షుల రాక: ఒకరోజు బ్రహ్మదేవుని కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు మహర్షులు వైకుంఠానికి వచ్చారు. వీరు ఎంతో గొప్ప తపస్సు చేసినవారు. […]

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »