పురాణాలు

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో “శ్రుతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక, శ్రుతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో “మునీశ్వరా! హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా, బల్లిగా పుట్టాడని చెప్పారు సరే. కానీ ఆయన యజ్ఞయాగాలు, ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా! మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గ్రద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికీ కీడు చేయలేదు […]

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. “పూర్వం రేవా నది తీరంలో మా తండ్రిగారు చనిపోయాక పాపఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి, దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ, ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి, అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము నారద మహర్షి చెప్పిన విషయాలు విన్నాక అంబరీష మహారాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. హేమాంగదుడు అంతటి పాపాలను పోగొట్టుకుని ఎలా ముక్తి పొందాడో, ఆ వైశాఖ ధర్మాల గురించి ఇంకా వివరంగా చెప్పమని కోరాడు. దానికి నారదుడు సంతోషిస్తూ.. “రాజా! విష్ణు కథల మీద ఆసక్తి కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. నువ్వు ఇంతటి చక్రవర్తివై ఉండి కూడా భక్తితో అడుగుతున్నావు కాబట్టి, సంసార బంధాల నుండి విముక్తి

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ, ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు.  పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన రెండు తప్పులు చేశాడు. “నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేది కదా, దాన్ని దానం చేయడం ఏంటి?” అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము నారదుడు చెప్పిన మాటలు విని అంబరీష మహారాజు “మహర్షీ! తపస్సు, ఇతర ధర్మాల కంటే వైశాఖ మాసమే గొప్పదని చెప్పారు కదా, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అసలు ఈ నెల అంత ప్రత్యేకం కావడానికి కారణం ఏంటో వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా సమాధానం ఇచ్చాడు. “రాజా! శ్రద్ధగా విను. ప్రళయ కాలంలో లోకమంతా అంతమైపోయినప్పుడు, శ్రీమహావిష్ణువు లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకుని

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 29వ అధ్యాయము

వైశాఖ పురాణం 29వ అధ్యాయము

వైశాఖ పురాణం 29వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసంలోని పవిత్రమైన ద్వాదశి తిథి గొప్పతనాన్ని ఈ విధంగా వివరించారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో చెబుతూ వైశాఖ మాసపు శుక్లపక్ష ద్వాదశి అన్ని పాపాలను హరిస్తుందని, ఈ రోజున శ్రీహరిని సేవించకుండా చేసే ఇతర దానధర్మాలు, తపస్సులు లేదా వ్రతాలు నిష్ఫలమవుతాయని తెలిపారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల గ్రహణ కాలంలో వేయి ఆవులను దానం చేసినంత పుణ్యం

వైశాఖ పురాణం 29వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము అంబరీష మహారాజు నారద మహర్షితో “మహర్షీ! వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి? ఏవి చేయకూడదు? దయచేసి ఆ ధర్మాలను వివరించండి” అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పగలు పడుకోకూడదు. కంచు పళ్ళెంలో తినకూడదు (దీనికి బదులు అరటి ఆకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి). మంచం మీద పడుకోకూడదు. ఉల్లిపాయ లాంటి వస్తువులను

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు, ఆయనకు నమస్కరించి “మహర్షీ! వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను వాటి ఫలితాలతో సహా దయచేసి వివరించండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా వివరించాడు. మంచి గాలి తగిలేలా ఉండి, హాయిగా నిద్రపోయేలా ఉండే మంచాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే, ఆ దాతకు శారీరక వ్యాధులు ఉండవు. జీవితాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా సుఖంగా బతుకుతారు. చివరికి యోగులు కూడా

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 2వ అధ్యాయము

వైశాఖ పురాణం 2వ అధ్యాయము

వైశాఖ పురాణం 2వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో మళ్ళీ ఇలా అన్నారు: “రాజా! విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది కాబట్టి వైశాఖ మాసాన్ని ‘మాధవ మాసం’ అని పిలుస్తారు. లోకంలో దీనికి సాటివచ్చేది ఏదీ లేదు. నెలల్లో వైశాఖ మాసం లాంటిది మరొకటి లేదు. యుగాల్లో కృతయుగం కంటే గొప్పది లేదు. దానాల్లో నీటిని దానం (జల దానం) చేయడం కంటే మించినది లేదు. సుఖాల్లో భార్య ద్వారా కలిగే సుఖం, సంపదలో వ్యవసాయం ద్వారా

వైశాఖ పురాణం 2వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

వైశాఖ పురాణం 1వ అధ్యాయము సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నారు: “మహర్షులారా! వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు, బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగాడు: ‘మహర్షీ! మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే

వైశాఖ పురాణం 1వ అధ్యాయము Read More »

Scroll to Top