వైశాఖ పురాణం 12వ అధ్యాయము
వైశాఖ పురాణం 12వ అధ్యాయము కుమార జననము మన్మథుడు కాలిపోయి బూడిదైన తర్వాత శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. అది చూసి హిమవంతుని కుమార్తె పార్వతీదేవి చాలా నిరాశ చెంది, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. భయపడిపోయిన తన కూతురిని చూసి హిమవంతుడు ఆమెను ఊరడించి ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ పార్వతీదేవి మనసులో మాత్రం శివుడి రూపం, ఆయన గొప్ప గుణాలే నిండిపోయాయి. ‘ఆయనే నా భర్త కావాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంది. తన కోరిక […]
వైశాఖ పురాణం 12వ అధ్యాయము Read More »











