పురాణాలు

పురాణాలు సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి అమూల్యమైన సంపద. ఈ విభాగంలో శ్రీమద్భాగవతం, శివ పురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం మరియు ఇతర ప్రసిద్ధ హిందూ పురాణాల కథలు, స్థల విశేషాలు, దైవ మహిమలు మరియు జీవన విలువలను తెలుగులో సులభంగా అందిస్తున్నాము. హిందూ పురాణాల గురించి తెలుసుకోవాలనుకునే భక్తులు మరియు పాఠకులకు ఈ పురాణాలు విభాగం సమగ్ర ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.

వైశాఖ పురాణం 27వ అధ్యాయము

వైశాఖ పురాణం 27వ అధ్యాయము

వైశాఖ పురాణం 27వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతదేవ మహాముని మాటలు విన్న శ్రుతకీర్తి మహారాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించారు. వైశాఖ మాసంలో వచ్చే ముప్పై తిథులూ చాలా పవిత్రమైనవేనని, అందులోనూ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యం కోట్లాది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమం, హరికథా శ్రవణం వెంటనే మోక్షాన్ని కలిగిస్తాయి. […]

వైశాఖ పురాణం 27వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 26వ అధ్యాయము

వైశాఖ పురాణం 26వ అధ్యాయము

వైశాఖ పురాణం 26వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని విశేషాలను వివరిస్తూ ఇలా అన్నారు. మర్రిచెట్టు కూలిపోవడం, అందులో నుంచి వచ్చిన భయంకరమైన పాము దివ్య పురుషుడిగా మారి నమస్కరించడం చూసి శంఖుడు, ఆ బోయవాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ పురుషుడిని దగ్గరకు పిలిచి, అసలు నువ్వు ఎవరు, నీకు ఈ గతి ఎందుకు పట్టింది, ఇప్పుడు ఎలా శాప విముక్తి కలిగింది అని వివరంగా అడిగాడు. అప్పుడు ఆ దివ్య

వైశాఖ పురాణం 26వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 25 వ అధ్యాయము

వైశాఖ పురాణం 25 వ అధ్యాయము

వైశాఖ పురాణం 25 వ అధ్యాయము నారదుడు అంబరీష మహారాజుతో శంఖుడు మరియు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించాడు. శంఖ మహాముని మాటలు విన్న కిరాతుడు.. స్వామీ, ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన కోట్ల కొలది జీవులు రకరకాల స్వభావాలతో, వేర్వేరు దారుల్లో ఎందుకు ఉంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా వివరించాడు. నాయనా! సత్వ, రజో, తమో అనే మూడు గుణాల వల్లే జీవులు ఏర్పడ్డారు.

వైశాఖ పురాణం 25 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు మరియు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించారు. శంఖ మహాముని చెప్పిన విషయాలు విన్న కిరాతుడు ఎంతో వినయంగా.. స్వామీ, విష్ణువును పూజించడం గొప్పదని చెప్పారు కదా, అసలు ఆ విష్ణువు ఎవరు? ఆయన లక్షణాలు ఏంటి? ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడు? అని అడిగాడు. అప్పుడు శంఖుడు చిరునవ్వుతో

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు మరియు కిరాతుడి కథను ఇలా కొనసాగించాడు. కిరాతుడు శంఖుడితో చాలా వినయంగా మాట్లాడుతూ.. మహానుభావా, నేను ఎంతో పాపిని, నీచమైన బోయ కులంలో పుట్టిన వాడిని, కానీ నీ దయ వల్ల నాలో ఈరోజు ఒక మంచి మార్పు వచ్చింది. సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ చెడు చేయదు కదా, అందుకే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను ఇలా వివరిస్తున్నారు. శ్రుతదేవ మహాముని చెప్పిన కథలు విన్నాక శ్రుతకీర్తి మహారాజుకు అస్సలు తృప్తి కలగలేదు. ఆయన మునితో ఇలా అన్నాడు.. స్వామీ! ఈ వైశాఖ మహిమలు, విష్ణు కథలు వింటుంటే నాకు బ్రహ్మ పదవి గానీ, మోక్షం గానీ వద్దనిపిస్తోంది, అంత తీయగా ఉన్నాయి నీ మాటలు. నా మీద దయ ఉంచి ఇంకా కొన్ని దివ్యమైన ధర్మాలను

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము తన కళ్లముందు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవ్వగానే, పాంచాల రాజు పురుయశుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే లేచి స్వామికి నమస్కరించాడు. ఆయన కళ్లవెంట ఆనంద బాష్పాలు కారాయి. లోకమంతటినీ పవిత్రం చేసే గంగమ్మ పుట్టిన ఆ పరమాత్మ పాదాలను కడిగి, ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. తన దగ్గరున్న ఖరీదైన వస్త్రాలు, నగలు, గంధం, పూలు, నైవేద్యం.. చివరకు తన శరీరాన్ని, సంపదను, సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి,

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము పిశాచత్వ విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస గొప్పతనాన్ని వివరిస్తూ పురుయశుడు అనే రాజు కథను ఇలా చెప్పారు. పూర్వం పాంచాల దేశంలో పుణ్యశీలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు పురుయశుడు. తండ్రి తర్వాత పురుయశుడు రాజయ్యాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, ధర్మబద్ధంగా పాలించేవాడు. కానీ, తన పూర్వజన్మ పాపాల వల్ల అనుకోకుండా ఆయన సంపదనంతా కోల్పోయాడు. గుర్రాలు, ఏనుగులు, సైన్యం అంతా నశించిపోయాయి.

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణ విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహాముని పాదాలకు నమస్కరించి, “స్వామీ! వైశాఖ మాసం గొప్పతనాన్ని ఇంకా వినాలని ఉంది, దయచేసి వివరించండి” అని వేడుకున్నాడు. దానికి శ్రుతదేవుడు ఇలా జవాబిచ్చాడు. రాజా! ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవంతుడి కథలు వినాలనే బుద్ధి పుట్టదు. నీకు ఇలాంటి ఆసక్తి కలిగింది అంటే నీవు చాలా అదృష్టవంతుడివి,

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము విష్ణువు యముని ఊరడించుట యముడు పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు, “యమధర్మరాజా! నువ్వు దీనికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? శ్రీహరి నామం ఎంత శక్తివంతమైందో నీకు తెలియదా? ఒక్కసారి “శ్రీహరీ” అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు.. వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా పుణ్యం అయిపోయాక మళ్ళీ జన్మించాల్సిందే, కానీ విష్ణువుకు నమస్కరిస్తే పునర్జన్మ ఉండదు. మరణకాలంలో ఆయన్ని స్మరించినా చాలు, ఎలాంటి పాపి

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము Read More »

Scroll to Top