వైశాఖ పురాణం 3 వ అధ్యాయము
వైశాఖ పురాణం 3 వ అధ్యాయము నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు, ఆయనకు నమస్కరించి “మహర్షీ! వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను వాటి ఫలితాలతో సహా దయచేసి వివరించండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా వివరించాడు. మంచి గాలి తగిలేలా ఉండి, హాయిగా నిద్రపోయేలా ఉండే మంచాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే, ఆ దాతకు శారీరక వ్యాధులు ఉండవు. జీవితాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా సుఖంగా బతుకుతారు. చివరికి యోగులు కూడా […]
వైశాఖ పురాణం 3 వ అధ్యాయము Read More »









