వైశాఖ పురాణం 20 వ అధ్యాయము
వైశాఖ పురాణం 20 వ అధ్యాయము పిశాచత్వ విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస గొప్పతనాన్ని వివరిస్తూ పురుయశుడు అనే రాజు కథను ఇలా చెప్పారు. పూర్వం పాంచాల దేశంలో పుణ్యశీలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు పురుయశుడు. తండ్రి తర్వాత పురుయశుడు రాజయ్యాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, ధర్మబద్ధంగా పాలించేవాడు. కానీ, తన పూర్వజన్మ పాపాల వల్ల అనుకోకుండా ఆయన సంపదనంతా కోల్పోయాడు. గుర్రాలు, ఏనుగులు, సైన్యం అంతా నశించిపోయాయి. […]
వైశాఖ పురాణం 20 వ అధ్యాయము Read More »











