పురాణాలు

పురాణాలు సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి అమూల్యమైన సంపద. ఈ విభాగంలో శ్రీమద్భాగవతం, శివ పురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం మరియు ఇతర ప్రసిద్ధ హిందూ పురాణాల కథలు, స్థల విశేషాలు, దైవ మహిమలు మరియు జీవన విలువలను తెలుగులో సులభంగా అందిస్తున్నాము. హిందూ పురాణాల గురించి తెలుసుకోవాలనుకునే భక్తులు మరియు పాఠకులకు ఈ పురాణాలు విభాగం సమగ్ర ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను ఇలా వివరిస్తున్నారు. శ్రుతదేవ మహాముని చెప్పిన కథలు విన్నాక శ్రుతకీర్తి మహారాజుకు అస్సలు తృప్తి కలగలేదు. ఆయన మునితో ఇలా అన్నాడు.. స్వామీ! ఈ వైశాఖ మహిమలు, విష్ణు కథలు వింటుంటే నాకు బ్రహ్మ పదవి గానీ, మోక్షం గానీ వద్దనిపిస్తోంది, అంత తీయగా ఉన్నాయి నీ మాటలు. నా మీద దయ ఉంచి ఇంకా కొన్ని దివ్యమైన ధర్మాలను […]

వైశాఖ పురాణం 22 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము తన కళ్లముందు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవ్వగానే, పాంచాల రాజు పురుయశుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే లేచి స్వామికి నమస్కరించాడు. ఆయన కళ్లవెంట ఆనంద బాష్పాలు కారాయి. లోకమంతటినీ పవిత్రం చేసే గంగమ్మ పుట్టిన ఆ పరమాత్మ పాదాలను కడిగి, ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. తన దగ్గరున్న ఖరీదైన వస్త్రాలు, నగలు, గంధం, పూలు, నైవేద్యం.. చివరకు తన శరీరాన్ని, సంపదను, సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి,

వైశాఖ పురాణం 21 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము పిశాచత్వ విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస గొప్పతనాన్ని వివరిస్తూ పురుయశుడు అనే రాజు కథను ఇలా చెప్పారు. పూర్వం పాంచాల దేశంలో పుణ్యశీలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు పురుయశుడు. తండ్రి తర్వాత పురుయశుడు రాజయ్యాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, ధర్మబద్ధంగా పాలించేవాడు. కానీ, తన పూర్వజన్మ పాపాల వల్ల అనుకోకుండా ఆయన సంపదనంతా కోల్పోయాడు. గుర్రాలు, ఏనుగులు, సైన్యం అంతా నశించిపోయాయి.

వైశాఖ పురాణం 20 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణ విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహాముని పాదాలకు నమస్కరించి, “స్వామీ! వైశాఖ మాసం గొప్పతనాన్ని ఇంకా వినాలని ఉంది, దయచేసి వివరించండి” అని వేడుకున్నాడు. దానికి శ్రుతదేవుడు ఇలా జవాబిచ్చాడు. రాజా! ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవంతుడి కథలు వినాలనే బుద్ధి పుట్టదు. నీకు ఇలాంటి ఆసక్తి కలిగింది అంటే నీవు చాలా అదృష్టవంతుడివి,

వైశాఖ పురాణం 19 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము విష్ణువు యముని ఊరడించుట యముడు పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు, “యమధర్మరాజా! నువ్వు దీనికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? శ్రీహరి నామం ఎంత శక్తివంతమైందో నీకు తెలియదా? ఒక్కసారి “శ్రీహరీ” అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు.. వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా పుణ్యం అయిపోయాక మళ్ళీ జన్మించాల్సిందే, కానీ విష్ణువుకు నమస్కరిస్తే పునర్జన్మ ఉండదు. మరణకాలంలో ఆయన్ని స్మరించినా చాలు, ఎలాంటి పాపి

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 17 వ అధ్యాయము

వైశాఖ పురాణం 17 వ అధ్యాయము

వైశాఖ పురాణం 17 వ అధ్యాయము యమదుఃఖ నిరూపణము వాయుదేవుడు చేసిన ఉపచారాలతో కొంచెం తేరుకున్న యముడు, బ్రహ్మదేవుడితో తన మనసులోని బాధను ఇలా చెప్పుకున్నాడు. “స్వామీ! లోకపితామహా! నా మాట వినండి. నేను నా కర్తవ్యాన్ని చేయకుండా అడ్డుకోబడ్డాను. నా పని నేను చేయలేకపోవడం నాకు మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తోంది. శాస్త్రాల ప్రకారం.. ఒక అధికారి యజమాని దగ్గర జీతం తీసుకుంటూ, తన బాధ్యతను సరిగ్గా నెరవేర్చకపోతే అతనికి వచ్చే జన్మలో ‘కొయ్యపురుగు’

వైశాఖ పురాణం 17 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 16 Telugu

వైశాఖ పురాణం 16 వ అధ్యాయము

వైశాఖ పురాణం 16 వ అధ్యాయము యముని పరాజయము ఆ సమయంలో నారద మహర్షి యమలోకానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. “యమధర్మరాజా! నీ లోకంలో ఎప్పుడూ నరక బాధలు పడే వారి ఏడుపులు, అరుపులు వినిపిస్తుంటాయి కదా, ఇప్పుడు ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపపుణ్యాల లెక్కలు రాయడం మానేసి ఏదో మునిలాగా మౌనంగా కూర్చున్నాడు ఏంటి? అసలు పాపాలు చేసే మనుషులు నీ లోకానికి

వైశాఖ పురాణం 16 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 15 Vaisakha Vratham

వైశాఖ పురాణం 15 వ అధ్యాయము

వైశాఖ పురాణం 15 వ అధ్యాయము వైశాఖవ్రత మహిమ శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మునితో “మునీశ్వరా! వైశాఖ ధర్మాలు ఇంత సులభంగా ఉండి, విష్ణువుకు ఎంతో ఇష్టమై, మోక్షాన్ని ఇచ్చేవి కదా! మరి ఇవి లోకంలో ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదు? చాలామంది కష్టమైన యజ్ఞాలు, ఎక్కువ ఖర్చుతో కూడిన పనులు (రాజస, తామస ధర్మాలు) లేదా మాఘ మాస వ్రతాల గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా, దీనికి కారణం ఏంటి?” దానికి శ్రుతదేవుడు ఇలా సమాధానం

వైశాఖ పురాణం 15 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 14 Chatra Danam

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము ఛత్రదాన మహిమ శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో ఇలా వివరించారు: “వైశాఖ మాసంలో ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు లేదా గొప్ప వారికి ఎండ తగలకుండా గొడుగులు దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను విను. పూర్వం కృతయుగంలో వంగ దేశాన్ని కుశకేతువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు హేమకాంతుడు గొప్ప వీరుడు. ఒకసారి వేటకు

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 13 Ashunya Shayana Vratham

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము అశూన్య శయన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో “రాజా! శ్రుతదేవ మహాముని మాటలు విన్న శ్రుతకీర్తి మహారాజు, రతీదేవి ఆచరించిన ‘అశూన్యశయన వ్రతం’ గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శ్రుతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా వివరిస్తాను విను.” ఈ వ్రతం సర్వ పాపాలను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము Read More »

Scroll to Top