కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది?
కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది?
కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది? Read More »
కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది?
కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది? Read More »
సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు. శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి
సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం Read More »
క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది.
కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్ అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం
పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి Read More »
సహస్ర చంద్ర దర్శనం మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి సహస్ర చంద్ర దర్శనం. దీన్నే శతాభిషేకం, సహస్ర పూర్ణ చంద్రోదయం,చంద్ర రథారోహణం అని కూడా అంటారు. దూరమైన బంధువుల్ని, మర్చిపోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి, వారి సమక్షంలో చేసుకునే వేడుక ఇది. సహస్ర చంద్ర దర్శనం అనేది దంపతులకు లేదా ఒక్కరికి –
సహస్ర చంద్ర దర్శనం Read More »
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళంరం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ ।రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యంరం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥ ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపంఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపంఖం ఖం
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) Read More »
ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చినీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం
బజరంగ్ బాణ్ తెలుగులో హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి ఎన్నో పవిత్రమైన స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైనది మరియు విశేషమైనది ‘బజరంగ్ బాణ్’ (Bajrang Baan). జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదురైనప్పుడు, భయం ఆవహించినప్పుడు, లేదా ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రామభక్తుడైన హనుమంతుడిని వేడుకుంటూ పఠించే అద్భుతమైన స్తోత్రం ఇది. శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, నకారాత్మక శక్తుల ప్రభావం తొలగిపోయి, తక్షణమే స్వామివారి రక్షణ లభించడానికి ఈ స్తోత్ర పఠనం
బజరంగ్ బాణ్ తెలుగులో Read More »
హనుమాన్ బాహుక స్తోత్రం శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్తుతిస్తూ భక్తులు పఠించే అత్యంత శక్తివంతమైన ఆరోగ్య ప్రదాయక స్తోత్రాలలో “శ్రీ హనుమాన్ బాహుక్” (Hanuman Bahuk Stotram) కు విశేషమైన స్థానం ఉంది. శారీరక రుగ్మతలను, ముఖ్యంగా భరించలేని కీళ్ల నొప్పులు, శరీర నొప్పులను తగ్గించడంలో ఈ స్తోత్రం సంజీవనిలా పనిచేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్ని మందులు వాడినా తగ్గని వ్యాధులతో బాధపడేవారు, భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే హనుమంతుని కృప వల్ల
హనుమాన్ బాహుక్ స్తోత్రం Read More »
హనుమాన్ చాలీసా హిందూ భక్తి సాహిత్యంలో అత్యంత శక్తివంతమైన స్తోత్రం “శ్రీ హనుమాన్ చాలీసా”. స్వామివారి అపారమైన బలాన్ని, కరుణను వర్ణించే ఈ స్తోత్రాన్ని పఠిస్తే సకల భయాలు తొలగిపోతాయి. బాలగంగాధర తిలక్ అన్నట్లుగా ఇది “ప్రతి హిందువు ఇంట ఉండవలసిన మహా మంత్రం”. 16వ శతాబ్దంలో గొప్ప రామభక్తుడైన గోస్వామి తులసీదాసు (Goswami Tulsidas) దీనిని సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే ‘అవధి’ (ప్రాచీన హిందీ) మాండలికంలో రచించారు. ‘చాలీసా’ అనగా హిందీలో నలభై (40).