పురాణాలు

వైశాఖ పురాణం 29వ అధ్యాయము

వైశాఖ పురాణం 29వ అధ్యాయము

వైశాఖ పురాణం 29వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసంలోని పవిత్రమైన ద్వాదశి తిథి గొప్పతనాన్ని ఈ విధంగా వివరించారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో చెబుతూ వైశాఖ మాసపు శుక్లపక్ష ద్వాదశి అన్ని పాపాలను హరిస్తుందని, ఈ రోజున శ్రీహరిని సేవించకుండా చేసే ఇతర దానధర్మాలు, తపస్సులు లేదా వ్రతాలు నిష్ఫలమవుతాయని తెలిపారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల గ్రహణ కాలంలో వేయి ఆవులను దానం చేసినంత పుణ్యం […]

వైశాఖ పురాణం 29వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము అంబరీష మహారాజు నారద మహర్షితో “మహర్షీ! వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి? ఏవి చేయకూడదు? దయచేసి ఆ ధర్మాలను వివరించండి” అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పగలు పడుకోకూడదు. కంచు పళ్ళెంలో తినకూడదు (దీనికి బదులు అరటి ఆకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి). మంచం మీద పడుకోకూడదు. ఉల్లిపాయ లాంటి వస్తువులను

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు, ఆయనకు నమస్కరించి “మహర్షీ! వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను వాటి ఫలితాలతో సహా దయచేసి వివరించండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా వివరించాడు. మంచి గాలి తగిలేలా ఉండి, హాయిగా నిద్రపోయేలా ఉండే మంచాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే, ఆ దాతకు శారీరక వ్యాధులు ఉండవు. జీవితాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా సుఖంగా బతుకుతారు. చివరికి యోగులు కూడా

వైశాఖ పురాణం 3 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 2వ అధ్యాయము

వైశాఖ పురాణం 2వ అధ్యాయము

వైశాఖ పురాణం 2వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో మళ్ళీ ఇలా అన్నారు: “రాజా! విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది కాబట్టి వైశాఖ మాసాన్ని ‘మాధవ మాసం’ అని పిలుస్తారు. లోకంలో దీనికి సాటివచ్చేది ఏదీ లేదు. నెలల్లో వైశాఖ మాసం లాంటిది మరొకటి లేదు. యుగాల్లో కృతయుగం కంటే గొప్పది లేదు. దానాల్లో నీటిని దానం (జల దానం) చేయడం కంటే మించినది లేదు. సుఖాల్లో భార్య ద్వారా కలిగే సుఖం, సంపదలో వ్యవసాయం ద్వారా

వైశాఖ పురాణం 2వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

వైశాఖ పురాణం 1వ అధ్యాయము సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నారు: “మహర్షులారా! వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు, బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగాడు: ‘మహర్షీ! మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే

వైశాఖ పురాణం 1వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణము | Vaisakha Puranam Telugu

వైశాఖ పురాణము

వైశాఖ పురాణము నారద మహర్షి తాను పూర్వం బ్రహ్మ దేవుని దగ్గర నుండి దగ్గర మాసాల మహిమ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. శ్రీహరి లక్ష్మీ దేవికి మాసధర్మాలను వివరించాడని, ఆ దివ్యమైన విషయాలను ఇప్పుడు అంబరీషునికి వివరిస్తున్నాడు. అన్ని మాసాలలో కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. వాటిలో వైశాఖ మాసం అత్యుత్తమమైనది. ఈ మాసం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ కాలంలో చేసే స్నానాలు, పూజలు, దానాలు పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచుతాయి. దేవతలు కూడా

వైశాఖ పురాణము Read More »

"Illustration of Lord Shiva meditating on Mount Kailash with a crescent moon on his head, symbolizing Mahashivaratri."

శివరాత్రికి ముందు తప్పక వినాల్సిన కథ

శివరాత్రికి ముందు తప్పక వినాల్సిన కథ సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం.శివరాత్రికి ముందు వినాల్సిన కథ, బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత

శివరాత్రికి ముందు తప్పక వినాల్సిన కథ Read More »

Narakasura Vadha - Lord Krishna and Satyabhama defeating demon Narakasura"

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా?

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి.నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? చీకట్లను పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? Read More »

The 14 Lokas in Hindu mythology, including the seven higher worlds and seven lower realms, representing the cosmic structure of the universe

14 లోకాల రహస్యం

14 లోకాల రహస్యం కమలంపై సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కమలానికి ఉండే కాడలాగా 14 లోకాలు ఉంటాయి. పరమపురుషుడు ఒక బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి 14 లోకాలను తీర్చిదిద్దాడు. ఈ లోకాలలో పైనున్న ఏడు లోకాలను విష్ణువుకు నడుము నుండి పైనున్న శరీరంగా, కిందనున్న ఏడు లోకాలను కింద శరీరంగా పరిగణిస్తారు. మొత్తం ఈ 14 లోకాలు భగవంతుని శరీరమే.ఈ 14 లోకాలు ఏవి? ఆ లోకాల్లో ఎవరెవరు ఉంటారు? ఆ లోకాల ప్రధాన నగరాలు ఏవి?

14 లోకాల రహస్యం Read More »

Sabari offering berries to Lord Rama in Ramayana

రామాయణంలో శబరి భక్తి మహిమ

రామాయణంలో శబరి భక్తి మహిమ సంస్కృత రామాయణంలోని ప్రతి పాత్ర ఆసక్తికరమే. అందులో కొన్ని చిన్న పాత్రలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శబరి పాత్ర కూడా అలాంటిదే. కానీ అసలు శబరి ఎవరు? రాముని కోసం ఎందుకు జీవితాంతం ఎదురుచూసింది? శ్రీరాముడు దర్శించాక శబరి ఏమైంది? శబరి ఆశ్రమంలో శ్రీరాముడు ఏమి కోరుకున్నాడు? ఈ వివరాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 72వ సర్గలో రాక్షసుడైన కబంధుడు రామలక్ష్మణుల చేతిలో హతమై జ్ఞానోదయం పొంది శాపవిమోచనం పొందిన

రామాయణంలో శబరి భక్తి మహిమ Read More »

Scroll to Top