Vaisakha Puranam Chapter 14 Chatra Danam

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము ఛత్రదాన మహిమ శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో ఇలా వివరించారు: “వైశాఖ మాసంలో ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు లేదా గొప్ప వారికి ఎండ తగలకుండా గొడుగులు దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను విను. పూర్వం కృతయుగంలో వంగ దేశాన్ని కుశకేతువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు హేమకాంతుడు గొప్ప వీరుడు. ఒకసారి వేటకు […]

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 13 Ashunya Shayana Vratham

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము అశూన్య శయన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో “రాజా! శ్రుతదేవ మహాముని మాటలు విన్న శ్రుతకీర్తి మహారాజు, రతీదేవి ఆచరించిన ‘అశూన్యశయన వ్రతం’ గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శ్రుతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా వివరిస్తాను విను.” ఈ వ్రతం సర్వ పాపాలను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి

వైశాఖ పురాణం 13 వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 12 Kumara Jananam

వైశాఖ పురాణం 12వ అధ్యాయము

వైశాఖ పురాణం 12వ అధ్యాయము కుమార జననము మన్మథుడు కాలిపోయి బూడిదైన తర్వాత శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. అది చూసి హిమవంతుని కుమార్తె పార్వతీదేవి చాలా నిరాశ చెంది, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. భయపడిపోయిన తన కూతురిని చూసి హిమవంతుడు ఆమెను ఊరడించి ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ పార్వతీదేవి మనసులో మాత్రం శివుడి రూపం, ఆయన గొప్ప గుణాలే నిండిపోయాయి. ‘ఆయనే నా భర్త కావాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంది. తన కోరిక

వైశాఖ పురాణం 12వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 11 Rati Dukham Devathala Ooradimpu Story Telugu

వైశాఖ పురాణం 11వ అధ్యాయము

వైశాఖ పురాణం 11వ అధ్యాయము రతీదేవి దుఃఖము – దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అన్నారు: “మిథిలా నగర రాజు శ్రుతకీర్తి, శ్రుతదేవ మహామునితో “మునీశ్వరా! శివుడి కంటి మంటకు బూడిదైపోయిన ఆ మన్మథుడి అసలు జన్మ వృత్తాంతం ఏంటి? తను చేసిన ఏ కర్మ వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది?’ అని అడిగాడు. దానికి శ్రుతదేవుడు ఇలా జవాబిచ్చాడు. కుమారస్వామి జన్మవృత్తాంతం ఎంతో పవిత్రమైనది. ఇది వింటే పాపాలు పోతాయి,

వైశాఖ పురాణం 11వ అధ్యాయము Read More »

Vaisakha Puranam Chapter 10 Daksha Yagna Kamadeva

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము సతీదేవి అగ్నికి ఆహుతి అయిందన్న వార్త వినగానే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రళయకాల యముడిలా భయంకరంగా మారి, వెయ్యి చేతులతో మహా బలవంతుడైన వీరభద్రుడిని పుట్టించాడు. “నా భార్య మరణానికి కారణమైన దక్షుడిని సంహరించు” అని వీరభద్రుడిని ఆదేశించి, తన భూతగణాలను తోడు పంపాడు. వీరభద్రుడు తన సైన్యంతో యజ్ఞశాల మీద పడి అల్లకల్లోలం చేశాడు. సతీదేవి మాటలకు నవ్వినందుకు సూర్యుడి పళ్ళను పెరికివేశాడు. సతీదేవిని ఎగతాళి చేసిన

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో “శ్రుతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక, శ్రుతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో “మునీశ్వరా! హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా, బల్లిగా పుట్టాడని చెప్పారు సరే. కానీ ఆయన యజ్ఞయాగాలు, ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా! మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గ్రద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికీ కీడు చేయలేదు

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. “పూర్వం రేవా నది తీరంలో మా తండ్రిగారు చనిపోయాక పాపఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి, దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ, ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి, అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము నారద మహర్షి చెప్పిన విషయాలు విన్నాక అంబరీష మహారాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. హేమాంగదుడు అంతటి పాపాలను పోగొట్టుకుని ఎలా ముక్తి పొందాడో, ఆ వైశాఖ ధర్మాల గురించి ఇంకా వివరంగా చెప్పమని కోరాడు. దానికి నారదుడు సంతోషిస్తూ.. “రాజా! విష్ణు కథల మీద ఆసక్తి కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. నువ్వు ఇంతటి చక్రవర్తివై ఉండి కూడా భక్తితో అడుగుతున్నావు కాబట్టి, సంసార బంధాల నుండి విముక్తి

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ, ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు.  పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన రెండు తప్పులు చేశాడు. “నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేది కదా, దాన్ని దానం చేయడం ఏంటి?” అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము Read More »

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము నారదుడు చెప్పిన మాటలు విని అంబరీష మహారాజు “మహర్షీ! తపస్సు, ఇతర ధర్మాల కంటే వైశాఖ మాసమే గొప్పదని చెప్పారు కదా, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అసలు ఈ నెల అంత ప్రత్యేకం కావడానికి కారణం ఏంటో వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా సమాధానం ఇచ్చాడు. “రాజా! శ్రద్ధగా విను. ప్రళయ కాలంలో లోకమంతా అంతమైపోయినప్పుడు, శ్రీమహావిష్ణువు లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకుని

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము Read More »

Scroll to Top