వైశాఖ పురాణం 14 వ అధ్యాయము
వైశాఖ పురాణం 14 వ అధ్యాయము ఛత్రదాన మహిమ శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో ఇలా వివరించారు: “వైశాఖ మాసంలో ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు లేదా గొప్ప వారికి ఎండ తగలకుండా గొడుగులు దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను విను. పూర్వం కృతయుగంలో వంగ దేశాన్ని కుశకేతువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు హేమకాంతుడు గొప్ప వీరుడు. ఒకసారి వేటకు […]
వైశాఖ పురాణం 14 వ అధ్యాయము Read More »











